ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

ABN, First Publish Date - 2020-11-26T23:54:45+05:30

రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాజమండ్రి జైలు నుండి 19 మంది, కడప నుండి 27 మంది, నెల్లూరు జైలు నుండి ఐదుగురు, విశాఖ నుంచి ఇద్దరు విడుదలకు రంగం సిద్ధం చేసింది. రూ. 50 వేల పూచీకత్తు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా 3 నెలలకోసారి పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2020-11-26T23:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising