ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ నూతన ఈవోగా జవహర్‌రెడ్డి నియామకం

ABN, First Publish Date - 2020-10-08T04:34:40+05:30

టీటీడీ నూతన ఈవోగా జవహర్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీటీడీ నూతన ఈవోగా జవహర్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం లేదా శుక్రవారం జవహర్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ ఇటీవలే బదిలీ అయ్యారు. దీంతో ఈ స్థానంలో జవహర్‌రెడ్డికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 


Updated Date - 2020-10-08T04:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising