ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు వారికి మాత్రం నిబంధనల నుంచి సడలింపు: ఏపీ డీజీపీ

ABN, First Publish Date - 2020-03-24T14:26:54+05:30

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు పని చేస్తున్న కారణంగా కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు పని చేస్తున్న కారణంగా కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు నిబంధనల నుంచి సడలింపు ఉంటుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణించవచ్చని వెల్లడించారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరు, కార్లలో డ్రైవర్ మినహా ఇద్దరికి, ఆటోలో ఒక్కరిని మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. కోర్టుకు వెళ్లే సిబ్బంది సాధ్యమైనంత మేర గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని ఏపీ డీజీపీ సూచించారు.



Updated Date - 2020-03-24T14:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising