ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు మెడిసిన్ లేదు..: ఏపీ డిప్యూటీ సీఎం

ABN, First Publish Date - 2020-03-26T19:20:59+05:30

రోనాకు మెడిసిన్ లేదని.. నివారణే ఏకైక మార్గమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు : కరోనాకు మెడిసిన్ లేదని.. నివారణే ఏకైక మార్గమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. ఇవాళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి మీడియా మీట్ నిర్వహించిన డిప్యూటీ సీఎం.. కరోనాను ప్రజలందరూ ధైర్యంగా ఎదుర్కొందామన్నారు. పోలీస్ వ్యవస్ధ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు.


 ‘ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి. ఖచ్చితంగా బయటకు రాకూడదు.. ముఖ్యమంత్రి ఆదేశాలను అందరూ పాటించాలి. వాలంటీర్లకు కృతజ్ఞతలు.. వారు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు’ అని నారాయణ స్వామి వెల్లడించారు. 

Updated Date - 2020-03-26T19:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising