ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు...శ్రీకాకుళంలో తొలి కేసు

ABN, First Publish Date - 2020-04-25T17:51:59+05:30

ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు...శ్రీకాకుళంలో తొలి కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యిని దాటేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 1016 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 171 మంది డిశ్చార్జ్ అవగా, కరోనా పాజిటివ్‌తో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆస్పత్రులలో 814మంది చికిత్స పొందుతున్నారు.


అత్యధికంగా కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... అనంతపురంలో 5, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 3, శ్రీకాకుళం జిల్లాలలో 3 కేసులు, కర్నూలులో 14, కడప, నెల్లూరులో 4 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61 కేసులు నమోదు అయ్యాయి. తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా 8, గుంటూరు 8, కర్నూలు 9, అనంతపురం 4, నెల్లూరులో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. 



Updated Date - 2020-04-25T17:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising