ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి

ABN, First Publish Date - 2020-08-12T00:46:20+05:30

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 9,024 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 9,024 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 87 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 2 లక్షల 44 వేల 549 మందికి కరోనా సోకగా మొత్తం 2 వేల 203 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87 వేల 597 యాక్టివ్ కేసులు ఉండగా 1 లక్షా 54 వేల 749 మంది రికవరీ అయ్యారు. మొత్తం 25 లక్షల 92 వేల 819 మందికి కరోనా టెస్టులు చేశారు. 




Updated Date - 2020-08-12T00:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising