ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం
ABN, First Publish Date - 2020-09-23T20:20:21+05:30
అమరావతి: ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది.
అమరావతి: ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజనాథ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ ఇన్చార్జ్ ఉమెన్ చాందీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, తులసి రెడ్డి, పల్లం రాజు తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరుగుతోంది.
Updated Date - 2020-09-23T20:20:21+05:30 IST