ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కేసును సీబీఐకు అప్పగించాలి.. ఏపీ కాంగ్రెస్ డిమాండ్

ABN, First Publish Date - 2020-09-28T03:21:02+05:30

చిత్తూరు జిల్లా కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నాన్ని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: చిత్తూరు జిల్లా కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్, పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ ఖండించారు. జడ్జి రామకృష్ణ సోదరుడిపై హత్యాయత్నం దుర్మార్గమని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు జీవించే హక్కులేదా? అని ఆయన ప్రశ్నించారు.  ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని శైలాజానాధ్ సూచించారు. 


పీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ మాట్లాడుతూ జగన్‌ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దాడి కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. హత్యాయత్నంతో ప్రమేయమున్న మంత్రి పెద్దిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-09-28T03:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising