ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5న ఢిల్లీకి ఏపీ సీఎం.. మోదీతో భేటీ?

ABN, First Publish Date - 2020-10-04T04:43:07+05:30

ఈ నెల 5న సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రమంత్రులు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఈ నెల 5న సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రమంత్రులు సీతారామన్, షెకావత్‌ను కూడా జగన్ కలుస్తారని సమాచారం. ఏపీకి రావాల్సి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. పర్యటనలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టుల అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2020-10-04T04:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising