‘లాక్డౌన్తో రోడ్డున పడ్డాం’
ABN, First Publish Date - 2020-03-27T08:17:04+05:30
రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.500 కోట్ల బకాయిలు విడుదల కాకపోవడంతో.. ఇప్పుడు లాక్డౌన్ సమయంలో తామంతా రోడ్డున పడ్డామని ...
విజయవాడ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.500 కోట్ల బకాయిలు విడుదల కాకపోవడంతో.. ఇప్పుడు లాక్డౌన్ సమయంలో తామంతా రోడ్డున పడ్డామని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ సమయంలో తమను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది.
Updated Date - 2020-03-27T08:17:04+05:30 IST