ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘లాక్‌డౌన్‌తో రోడ్డున పడ్డాం’

ABN, First Publish Date - 2020-03-27T08:17:04+05:30

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.500 కోట్ల బకాయిలు విడుదల కాకపోవడంతో.. ఇప్పుడు లాక్‌డౌన్‌ సమయంలో తామంతా రోడ్డున పడ్డామని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.500 కోట్ల బకాయిలు విడుదల కాకపోవడంతో.. ఇప్పుడు లాక్‌డౌన్‌  సమయంలో తామంతా రోడ్డున పడ్డామని ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ సమయంలో తమను ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది.  


Updated Date - 2020-03-27T08:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising