ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య ముగిసిన చర్చలు

ABN, First Publish Date - 2020-06-19T00:00:15+05:30

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు ముగిశాయి. అయితే ఆర్టీసీ అధికారులు మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు ముగిశాయి. అయితే ఆర్టీసీ అధికారులు మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చించారు. అంతర్ రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకునేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీలు ప్రాథమికంగా అంగీకరించాయి. త్వరలో మరోసారి సమావేశమై ఒప్పందంపై చర్చించాలని చేసుకోవాలని సమావేశంలో నిర్ణయం  తీసుకున్నారు. వారం రోజుల్లో తెలంగాణ, ఎపీ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2020-06-19T00:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising