ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక రైలు.. మొరాయించిన ఏసీలు

ABN, First Publish Date - 2020-10-18T08:55:40+05:30

ప్రత్యేక రైలు.. మొరాయించిన ఏసీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్‌-విశాఖ ఏసీ స్పెషల్‌ ఎక్స్‌ప్రె్‌స(రైలు నంబరు 02784) తొలి ట్రిప్‌లోనే ప్రయాణికులకు నరకం చూపించింది. పలు భోగీల్లో ఏసీలు మొరాయించడంతో ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. శనివారం సికింద్రాబాద్‌లో రైలు బయలుదేరింది. అప్పటికీ నాలుగైదు భోగీల్లో ఏసీలు ఆన్‌ కాలేదు. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రైల్వేవర్గాలు పట్టించుకోకపోవడంతో పలుమార్లు చైన్‌ లాగి రైలు నిలిపివేశారు. చివరకు ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిని రప్పించి మరమ్మతులు చేయించారు. 

Updated Date - 2020-10-18T08:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising