ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీర్ల చావిడి వద్ద 10 మందికి మించొద్దు

ABN, First Publish Date - 2020-08-13T07:15:27+05:30

పీర్ల చావిడి వద్ద 10 మందికి మించొద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): మొహరం పండుగ సందర్భంగా పీర్ల చావిడి వద్ద ముజావర్లు, ముతవల్లీలు, మేనేజింగ్‌ కమిటీ సభ్యులు కలిపి పది మందికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ సూచించింది. కరోనా నేపథ్యంలో కొవిడ్‌-19 నిబంధనలను ముస్లిం సోదరులు తప్పకుండా పాటించాలని మైనార్జీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి మహమ్మద్‌ ఇలియాజ్‌ రిజ్వి ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2020-08-13T07:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising