ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసభ్య పోస్టింగులపై చర్యలేవీ?

ABN, First Publish Date - 2020-10-19T07:09:54+05:30

సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ కార్యకర్తలు తమపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేసినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి రైతులు, మహిళల ఆందోళన

గుంటూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ కార్యకర్తలు తమపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదని అమరావతి మహిళలు మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదివారం తుళ్లూరులో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.


రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 306వ రోజుకు చేరాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్న తమపై సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ కార్యకర్తలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో మహిళా రైతులు ఫిర్యాదు చేశారు.  


Updated Date - 2020-10-19T07:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising