ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం విక్రయాలపై మరో పిటిషన్‌ దాఖలు

ABN, First Publish Date - 2020-05-09T09:41:05+05:30

కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ సమయంలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ సమయంలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విశాఖపట్నానికి చెందిన ఒ.నరేశ్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2020-05-09T09:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising