ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఘర్షణలో మరో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-04-08T17:20:56+05:30

అనంతపురం: కరోనా నేపథ్యంలో జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కరోనా నేపథ్యంలో జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామంలో కరోనా కంచె వివాదంలో భాగంగా జరిగిన ఘర్షణలో మరో వ్యక్తి మృతి చెందాడు. కరోనా కంచె వివాదంలో రెండు రోజుల క్రితం గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరప్ప కొట్టాలకు చెందిన పోతుల కాటమయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఇదే ఘర్షణలో తీవ్రంగా గాయపడిన భీమన్న కొట్టాలకు చెందిన రాజు చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. దీంతో ఈదుల ముష్టూరు గ్రామం నివురుగప్పిన నిప్పులా మారింది. పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-04-08T17:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising