ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ABN, First Publish Date - 2020-09-23T15:24:30+05:30

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో పలు దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఒకటి మరువక ముందే మరో ఘటన జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో పలు దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఒకటి మరువక ముందే మరో ఘటన జరుగుతోంది. తాజాగా పత్తికొండ శివారులో గుత్తికి వెళ్లే మార్గంలో రహదారి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 


Updated Date - 2020-09-23T15:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising