ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తనకు రక్షణ లేదని.. ప్రాణహాని ఉందని సుధాకర్ చెప్పారు: అనిత

ABN, First Publish Date - 2020-05-29T20:11:48+05:30

అమరావతి: డాక్టర్ సుధాకర్ తల్లి ఉదయం తనకు ఫోన్ చేసి డాక్టర్ రామిరెడ్డి వలన సుధాకర్‌కు హాని ఉందని చెప్పారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డాక్టర్ సుధాకర్ తల్లి ఉదయం తనకు ఫోన్ చేసి డాక్టర్ రామిరెడ్డి వలన సుధాకర్‌కు హాని ఉందని చెప్పారని తెలుగు మహిళ అధ్యాక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. తనకు ఇక్కడ రక్షణ లేదని.. తనకు ప్రాణహాని ఉందని డాక్టర్ సుధాకర్ చెబుతున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డిని, అతని మంత్రి వర్గాన్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలన్నారు. ఇప్పటికి కూడా డాక్టర్ సుధాకర్‌కు మాస్కులు ఇవ్వడం లేదని అనిత పేర్కొన్నారు.

Updated Date - 2020-05-29T20:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising