ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ పేద మేనకోడలిని బాల కార్మికులరాలిని చేస్తారా?: జగన్‌పై అనిత ఫైర్

ABN, First Publish Date - 2020-05-18T20:16:49+05:30

అమరావతి: ఏపీతో పిల్లలందరికీ తనను తాను మేనమామగా ప్రకటించుకున్న జగన్.. తన పేద మేనకోడలిని మాత్రం బడికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీతో పిల్లలందరికీ తనను తాను మేనమామగా ప్రకటించుకున్న జగన్.. తన పేద మేనకోడలిని మాత్రం బడికి పంపించకుండా కార్మికురాలిని చేశారంటూ టీడీపీ నాయకురాలు అనిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. దిశ చట్టం అమలవుతున్నట్టు చెప్పుకునే రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు బాలికపై అత్యాచారాలు జరిగాయని మండిపడడ్డారు.


‘‘ఏపీలో పిల్లలందరికీ తాను మేనమామగా జగన్‌ ప్రకటించుకున్నారు. మీ పేద మేనకోడలిని ఆత్మకూరులో బడికి పంపకుండా బాల కార్మికురాలిని చేశారు. దిశ చట్టం అమలవుతున్నట్లు చెప్పుకునే రాష్ట్రంలో.. ఒకే రోజు ఇద్దరు బాలికలపై అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో’’ అని అనిత ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-18T20:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising