ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ నేపథ్యంలో డీఎస్పీ ఔదార్యం.. యాచకులకు భోజన వసతి

ABN, First Publish Date - 2020-03-25T21:46:08+05:30

కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. ఎవరూ బయటకు రాకుండా అందరూ ఇళ్లకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ: కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. ఎవరూ బయటకు రాకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దుకాణాలు, హోటళ్లు బంద్ అయ్యాయి. దీంతో చాలా మంది యాచకులు తిండిలేక అలమటించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నందిగామ డీఏస్పీ రమణమూర్తి వారికి భోజన వసతి కల్పించారు. కంచికర్లలో రోడ్డుపక్కన ఆకలిబాధతో ఉన్న వారిని పలకరించి.. యాచకులకు భోజనం పొట్లాలను అందించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. డీఎస్పీ రమణమూర్తి ఔదార్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.  

Updated Date - 2020-03-25T21:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising