ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు...

ABN, First Publish Date - 2020-10-25T11:39:58+05:30

నైరుతి బంగాళాఖాతంలో 1.5-3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉభయ గోదావరి, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో 1.5-3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉభయ గోదావరి, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, 48 గంటల్లో  నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. అలాగే, ఈశాన్య రుతుపవనాలు ఈనెల 28న దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఈశాన్య రుతుపవనాల వర్షాలు కోస్తాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరిలతోపాటు కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఈనెల 28 నుంచే ప్రారంభం కానున్నట్టు భారత వాతావరణశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. కాగా, మొత్తం ఈశాన్య భారతంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. బాఘ్‌పట్‌, పానిపట్‌, ఘజియాబాద్‌, బల్లబ్‌గఢ్‌, ఫరీదాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉదయం పొగమంచులా కమ్మేసింది.

Updated Date - 2020-10-25T11:39:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising