ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-08-04T10:40:47+05:30

మండలంలోని రాక్కుంటపల్లి గ్రామానికి చెందిన భూక్యా రామకృష్ణ నాయక్‌ (31) సోమవారం రాత్రి జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో మృతి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనకల్లు, ఆగస్టు 3 : మండలంలోని రాక్కుంటపల్లి గ్రామానికి చెందిన భూక్యా రామకృష్ణ నాయక్‌  (31) సోమవారం రాత్రి జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బీఈడీ, టీటీసీ చదివిన రామకృష్ణనాయక్‌ తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాలలో పని చేస్తున్నాడు.   ప్రస్తుతం లాక్‌డౌన్‌ సందర్భంగా గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉన్నాడు. అయితే బాత్‌రూమ్‌లో లైటు పడకపోవడంతో విద్యుత్‌ తీగల  మరమ్మతు చేపట్టాడు. ఆ సమయంలో ప్రమాదం సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై తనకల్లు పోలీసులను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఇంతవరకు  సమాచారం అందలేదని తెలిపారు. 

Updated Date - 2020-08-04T10:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising