ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-02-20T09:32:10+05:30

వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి పెద్దతండాకు చెంది న రైతు ఆంజనేయులు నాయక్‌ (23) అప్పులబాధ తాళలేక ఇంట్లో ఉరేసుకొని ఆ త్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వజ్రకరూరు(ఉరవకొండ),ఫిబ్రవరి 19 : వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి పెద్దతండాకు చెంది న రైతు ఆంజనేయులు నాయక్‌ (23) అప్పులబాధ తాళలేక ఇంట్లో ఉరేసుకొని ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు నాయక్‌ తనకున్న 3 ఎకరాల పొలంతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. ఇందుకోసం రూ. 8 లక్షలు దాకా అప్పులు చేశాడు. పంట లు సరిగ్గా పండక పోవడంతో అప్పుల బాధ పెరిగిపోయి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య దుర్గాబాయి, 11 నెలల పాప ఉంది. ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-02-20T09:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising