ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్‌కు బెదిరింపులు

ABN, First Publish Date - 2020-10-28T16:56:08+05:30

అనంతపురంలోని జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్‌ను అధికారపార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: నగరంలోని జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్‌పై అధికారపార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ, జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రమాణాలు లేకపోయినా ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ హుకూం జారీ చేశారు. బకాయిలు చెల్లించమని వైస్ ఛాన్సలర్‌ శ్రీనివాస్ కుమార్‌పై రుబాబు చేశారు. అధికార పార్టీ నేతల బెదిరింపులపై వైస్ ఛాన్సలర్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే సదరు నేతల ఇంజనీరింగ్ కాళాశాలల్లో లోపాలు ఉన్నట్లుగా జేఎన్‌టీయూ అధికారులు గుర్తించారు. దీంతో వాటిని ఎంసెట్ కౌన్సెలింగ్ నిషేధిత జాబితాలో చేర్చారు.

Updated Date - 2020-10-28T16:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising