ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్సపొందుతూ మహిళ మృతి

ABN, First Publish Date - 2020-12-15T06:37:11+05:30

మండల కేంద్రంలోని ముక్తాపురం క్రాస్‌ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన ము క్తాపురం తండాకు చెందిన సరోజినీబాయ్‌(48) కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిగుబ్బ, డిసెంబరు 14: మండల కేంద్రంలోని ముక్తాపురం క్రాస్‌ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన ము క్తాపురం తండాకు చెందిన సరోజినీబాయ్‌(48) కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆమె ముదిగుబ్బ నుంచి ఆటోలో స్వగ్రామానికి వెళ్తోంది. స్టేజ్‌ వద్ద దిగి ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి బైకులో వ చ్చిడీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్టు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2020-12-15T06:37:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising