ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ నిబంధన అతిక్రమణ

ABN, First Publish Date - 2020-03-31T11:42:36+05:30

తాడిపత్రి సబ్‌డివిజన్‌ పరిధిలోని తొమ్మిది స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 170 మంది నిందితులపై 145

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

170 మందిపై కేసుల నమోదు


తాడిపత్రి, మార్చి 30: తాడిపత్రి సబ్‌డివిజన్‌ పరిధిలోని తొమ్మిది స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 170 మంది నిందితులపై 145 కేసులు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 80 షాపులు, 34 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. 1153 ద్విచక్రవాహనాలపై రూ.4,57,525 జరిమానా వి ధించామన్నారు. లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో అమలు చేయడాని కి ప్రజలు సహకరించాలని కోరారు. బయటకు వస్తే కఠిన చ ర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-03-31T11:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising