ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-06-07T07:11:41+05:30

పెళ్లి చేసుకోవటం ఇష్టంలేక మండలంలోని బసవనపల్లికి చెందిన జేసీ త్రివేణి(22) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ రమణ శనివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరాపురం, జూన్‌  6: పెళ్లి చేసుకోవటం ఇష్టంలేక మండలంలోని బసవనపల్లికి చెందిన జేసీ త్రివేణి(22) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ రమణ శనివారం తెలిపారు. గ్రామానికి చెందిన రంగారెడ్డి కుమార్తె త్రివేణి కర్ణాటక రాష్ట్రం తుమకూరు యూనివర్శిటీలో పీజీ చదువుతోంది. ఇంటిలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఇంటిలో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి తండ్రి రంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-06-07T07:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising