ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-15T06:35:10+05:30

కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన మహేష్‌ (36) సోమవారం ఉరివే సుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ్జకదిరిఅర్బన్‌,  డిసెంబరు 14 : కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన మహేష్‌ (36) సోమవారం ఉరివే సుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు మహేష్‌ పట్నం గ్రామంలో సెలూన్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. తరచూ భార్య భర్తలు గొడవ పడేవారు. భార్య నెల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురై మహేష్‌ ఇంట్లో సోమవారం ఉరివేసుకుని మృతి చెందాడు. పట్నం ఎస్‌ఐ నగేష్‌బాబు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-12-15T06:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising