ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి దూరదర్శన్‌లో ‘పది’ తరగతులు

ABN, First Publish Date - 2020-04-08T09:46:25+05:30

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌లో తరగతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌7: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌లో తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కో-ఆర్డినేటర్‌ ఉషారాణి తెలిపారు. రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు తరగతులుంటాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2020-04-08T09:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising