ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టించుకోని పాలకులు...

ABN, First Publish Date - 2020-09-16T09:10:25+05:30

నగరపాలక సంస్థ ద్వారా ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం.. అయినా తమ కాలనీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20ఏళ్లుగా రహదా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రహదారిలేక ప్రజల అవస్థలు

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 15: నగరపాలక సంస్థ ద్వారా ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం.. అయినా తమ కాలనీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20ఏళ్లుగా రహదారి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను ఆశ్రయించినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వారు వాపోయారు. తమ కాలనీలకు రహదారి సౌకర్యా కల్పించాలని కోరుతూ హౌసింగ్‌బోర్డు కాలనీలోని రాజీవ్‌చిల్డ్రన్స్‌ పార్కు వెనుకవైపున నివాసముంటున్న స్థానికులు కలెక్టర్‌, ఎమ్మెల్యే, కమిషనర్లకు  లేఖలు రాశారు. చిన్నపాటి వర్షం పడినా చాలు  రోడ్లన్నీ బురదమయం అవతున్నాయని వాపోతున్నారు.


హౌసింగ్‌బోర్డు నుంచి ఆదర్శనగర్‌, హమాలీకాలనీ, భైరవనగర్‌ తదితర ప్రాంతాలకు ఇదే రహదారిపై వెళ్లాల్సి ఉంది. పాదచారులు, వాహనచోదకులు ఈ రహదారిలో వెళ్లాలంటే గ గనంగా మారింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజలుకోరుతున్నారు. 

Updated Date - 2020-09-16T09:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising