ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుఫాను బాధిత రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు

ABN, First Publish Date - 2020-12-04T06:13:52+05:30

నివర్‌ తుఫాను దెబ్బకు పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జేడీఏ రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 3:  నివర్‌ తుఫాను దెబ్బకు పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జేడీఏ రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంట వేసుకునేందుకు వరి, వేరుశనగ, కొర్ర, మినుములు, పెసలు, పప్పుశనగ విత్తనాలు సబ్సిడీతో ఇస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులు స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2020-12-04T06:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising