ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేర్లు నమోదైన రైతులకే విత్తనం : ఏపీ సీడ్స్‌ ఎండీ

ABN, First Publish Date - 2020-05-29T10:18:29+05:30

ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణదుర్గం, మే 28 : ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు సబ్సిడీ విత్తన వేరుశనగ అందజేస్తామని ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌బాబు తెలిపారు. గురువారం ఆయన స్థానిక మార్కెట్‌యార్డులో విత్తన పంపిణీని పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 87 శాతం విత్తన పంపిణీ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. డీడీఏ బాలునాయక్‌, జేడీఏ దాస్‌, ఏడీఏ మల్లికార్జున, ఏఓ వెంకటకుమార్‌ ఆయన వెంట ఉన్నారు. కాగా విత్తన వేరుశనగ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదై నగదు చెల్లించినా విత్తనం అరకొరగా అందుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారంతో విత్తన పంపిణీ పూర్తవుతుందని వ్యవసాయాధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. 

 

Updated Date - 2020-05-29T10:18:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising