ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మానాయక్‌కు డీడీగా పదోన్నతి - బదిలీ

ABN, First Publish Date - 2020-03-24T10:27:11+05:30

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మానాయక్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 23 : ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ లక్ష్మానాయక్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ సోమవా రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆయన ఎ స్సీ కార్పొరేషన్‌ ఈడీగా, జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఇన్‌చార్జి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీడీగా పదోన్నతి క ల్పిస్తూ ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. స్థానికంగా ఖాళీ అయిన పదవుల్లో ఎవరినీ నియమించలేదు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌ ఈ ఓ ప్రసాద్‌రావుకు జాయింట్‌ సెక్రటరీగా పదోన్నతి కల్పిస్తూ విజయవాడకు బదిలీ చేశారు.

Updated Date - 2020-03-24T10:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising