ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులకు పింఛన్లు అందేలా చూడండి

ABN, First Publish Date - 2020-02-20T09:11:45+05:30

పింఛన్ల విషయంలో అర్హులకు అన్యాయం జరగడం సరికాదు. వెంటనే అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం కార్పొరేషన్‌, ఫిబ్రవరి 19 : పింఛన్ల విషయంలో అర్హులకు అన్యాయం జరగడం సరికాదు. వెంటనే అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన ‘నచ్చినోళ్లకే పింఛన్లు, అర్హులకు కోత...అనర్హులకు మేత’ కథనాలకు డీఆర్‌డీఏ పీడీ స్పందించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ఆయన సెక్రటరీ చాంబర్‌లో కూర్చుని పత్రికలో వచ్చిన వాటిపై ఆరా తీశారు. తప్పిదాలు ఎక్కడ జరిగాయో విచారించారు. ఎందుకు పింఛన్‌ రాలేదో ఆన్‌లైన్‌లో పరిశీలించారు. వాటిని పునఃపరిశీలించి అర్హులకు వచ్చే నెల పింఛన్‌ అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ సెక్రటరీ శ్రీనివాసులుతో  నగరంలోని పింఛన్లపై జరుగుతున్న రీ వెరిఫకేషన్‌పై చర్చించారు. ఈ ప్రక్రియలో ఇబ్బంది పడుతున్న సచివాలయ ఉద్యోగులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

Updated Date - 2020-02-20T09:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising