ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2020-03-13T11:09:29+05:30

పుట్టపర్తి ప్రశాంతి రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం సాయంత్రం రైలు ఢీకొని బుక్కపట్నం మండలం క్రిష్ణాపురం గ్రామానికి చెందిన దేవరకొండ నాగన్న (70) మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తచెరువు, మార్చి 12 : పుట్టపర్తి ప్రశాంతి రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం సాయంత్రం రైలు ఢీకొని బుక్కపట్నం మండలం క్రిష్ణాపురం గ్రామానికి చెందిన దేవరకొండ నాగన్న (70) మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి. రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరాతీశారు. మృతుడు నాగన్నగా గుర్తించారు. రైలు నుంచి జారి పడ్డాడా లేదా పట్టాలు దాటుతుండగా మృతి చెందాడా అన్న కోణంలో రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-03-13T11:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising