ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దండం పెడతా.. వాహనాలు వదలండి..: వైసీపీ ఎంపీ

ABN, First Publish Date - 2020-05-22T09:52:17+05:30

ఒకప్పుడు ఆయన పోలీస్‌ అధికారే. గత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం(అనంతపురం): ఒకప్పుడు ఆయన పోలీస్‌ అధికారే. గత ఎన్నికల్లో ఎంపీ అయ్యారు. ఆయన సీఐలకు దండంపెట్టి, వేడుకున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా సీజ్‌ చేసిన వాహనాలను వదలాలంటూ విన్నవించారు. లాక్‌డౌన్‌లో వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ స్టేషన్లలో దాదాపు వెయ్యి వాహనాలు సీజ్‌ చేశారు. అవి పోలీస్‌స్టేషన్‌ ఆవరణాల్లో ఎండకు ఎండుతున్నాయి. దీంతో నిత్యం ప్రజలు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనీ, జరిమానా వేసి వాహనాలు వదిలేయాలని దండం పెట్టి, వేడుకున్నారు ఎంపీ మాధవ్‌. అయినా వారు వినలేదు. వాహనాలు వదలడం తమ పరిధిలో లేదన్నారు. ఎస్పీ, కలెక్టర్‌ చొరవచూపితే తప్పా తామేమీ చేయలేమని చెప్పేశారు. 

Updated Date - 2020-05-22T09:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising