ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌-19 ఆస్పత్రుల నుంచి నలుగురు డిశ్చార్జ్‌

ABN, First Publish Date - 2020-05-18T10:16:58+05:30

కరోనా నుంచి కోలుకుని నలుగురు డిశ్చార్జ్‌ అయినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, మే 17 : కరోనా నుంచి కోలుకుని నలుగురు డిశ్చార్జ్‌ అయినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదివారం తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న  హిందూపురానికి చెందిన ఒకరు, ఇద్దరు గుజరాతీలు, అనంతపురం కొవిడ్‌-19 ఆస్పత్రి కిమ్స్‌ సవీరా నుంచి హిందూపురానికి చెందిన ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. డిశ్చార్జ్‌ అయిన వారికి రూ. 2 వేలు అందించి వారి స్వస్థలాలకు పంపినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 98కి పెరిగినట్టు తెలిపారు. 

Updated Date - 2020-05-18T10:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising