ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటి వద్ద ధర్నా

ABN, First Publish Date - 2020-06-07T07:09:42+05:30

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను మో సం చేసి, లారీలను కొని పించారంటూ ఆయన అనుచరుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాహనాల విక్రయంలో మోసంపై కేసు నమోదు


తాడిపత్రి, జూన్‌ 6: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను మో సం చేసి, లారీలను కొని పించారంటూ ఆయన అనుచరుడు నాగేశ్వర్‌రెడ్డి శనివారం జేసీ నివాసం వద్ద ధర్నాకు దిగారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బీఎస్‌-3 లారీలను కొని, బీఎస్‌-4గా మార్చి తనకు విక్రయించారన్నారు. అనంతరం వాటిని తాను ఇతరులకు విక్రయించానన్నారు. ప్రస్తుతం ఆ లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారన్నారు. వాటిని కొన్న వ్యక్తులు తాము చెల్లించిన డబ్బు తిరిగివ్వాలని త నపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయాడు. విషయాన్ని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపో వటంతో ధర్నా చేయాల్సి వచ్చిందన్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని, నాగేశ్వర్‌రెడ్డిని స్టేషన్‌కు తరలించారు. అతడి ఫిర్యాదు మేర కు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-06-07T07:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising