ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేపాక్షి నవోదయ ప్రవేశానికి గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2020-12-15T19:50:38+05:30

మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేపాక్షి: మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను 6, 9 తరగతుల ప్రవేశానికి డిసెంబర్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 15 వరకు ఉన్న గడువును 29 వరకు పెంచామని, అలాగే దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ అవకాశాన్ని అనంతపురం జిల్లా వాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిన్సిపాల్ సూచించారు. దరఖాస్తు కోసం www.navodaya.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన చెప్పారు.

Updated Date - 2020-12-15T19:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising