ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN, First Publish Date - 2020-12-13T06:27:59+05:30

మండలంలోని క మ్మూరు గ్రామానికి చెం దిన అనసూయమ్మ (51) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెం దింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూడేరు, డిసెంబరు 12: మండలంలోని క మ్మూరు గ్రామానికి చెం దిన అనసూయమ్మ (51) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెం దింది. పోలీసులు తెలిపిన వివరాలివి. ఉదయం బాత్‌రూంలో బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు క రెంటు షాక్‌ తగలడంతో అపస్మారక స్థితిలో పడిపోయింది. గుర్తించిన కుటుంబసభ్యులు అనంతపురం ఆ స్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు శివకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - 2020-12-13T06:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising