ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వికృత చేష్టలకు కోర్టు సమాధానాలు

ABN, First Publish Date - 2020-05-30T10:14:47+05:30

ప్రభుత్వం వికృత చేష్టలకు కోర్టులే సమాధానాలు చెబుతాయని టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రావణిశ్రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రావణిశ్రీ


పుట్లూరు : ప్రభుత్వం వికృత చేష్టలకు కోర్టులే సమాధానాలు చెబుతాయని  టీడీపీ శింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రావణిశ్రీ పేర్కొన్నారు. పుట్లూరు మండలంలోని కడవకల్లు గ్రామంలో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నిమ్మగడ్డను తిరిగి విధుల్లోకి తీసుకోవటం శుభపరిణామమన్నారు. ఈ తీర్పుతో కోర్టులపై నమ్మకం మరింత పెరిగిందన్నారు. వ్యక్తిగత ఎజెండాతో జగన్‌ పని చేస్తున్నారన్నారు. రాజ్యాంగ విలువలను విస్మరించకూడదన్నారు.

Updated Date - 2020-05-30T10:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising