ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతులకు సంకెళ్లా?

ABN, First Publish Date - 2020-10-29T10:00:15+05:30

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన దళిత రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు


శింగనమల, అక్టోబరు 28: అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన దళిత రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం అమరావతి వెలగపూడిలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దీక్ష చేపడుతున్న రైతులకు ఆయన సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు, దళిత రై తులకు రక్షణ కరువైందన్నారు. దళిత రైతులకు సంకెళ్లు వేయడంపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-10-29T10:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising