ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుంచి కోలుకున్న డీఎస్పీకి సన్మానం

ABN, First Publish Date - 2020-10-01T09:40:57+05:30

కరోనా నుంచి కోలుకుని, విధుల్లో చేరిన తాడిపత్రి డీఎస్పీ ఏ శ్రీనివాసులును జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు సన్మానించారు. జూలైలో కరోనా బారిన పడిన డీఎస్పీ బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించు కున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, సెప్టెంబరు 30: కరోనా నుంచి కోలుకుని, విధుల్లో చేరిన తాడిపత్రి డీఎస్పీ ఏ శ్రీనివాసులును జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు సన్మానించారు. జూలైలో కరోనా బారిన పడిన డీఎస్పీ బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించు కున్నారు. కోలుకుని, విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో బుధవారం  మర్యాదపూర్వకంగా స్థానిక జిల్లా పోలీ సు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సత్యయేసు బాబును కలిశారు.


దీంతో డీఎస్పీని ఎస్పీ సన్మానించారు. క రోనా సోకిందని ఆందోళన చెందకుండా వైద్యుల సలహాలు పాటించి, తగిన వైద్యం పొంది, పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో కోలుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2020-10-01T09:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising