ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుశనగ పంట తొలగింపు పనుల్లో రైతులు బిజీబిజీ

ABN, First Publish Date - 2020-09-25T09:58:51+05:30

ఖరీ్‌పలో సాగుచేసిన వేరుశనగ పంట తొలగింపు పనుల్లో రైతన్నలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. ధర్మవరం మండలంలో ఖరీప్‌ సీజన్‌లో దాదాపుగా 14వేల హెక్టార్లులలో వేరుశనగను సాగుచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఖరీ్‌పలో సాగుచేసిన వేరుశనగ పంట తొలగింపు పనుల్లో రైతన్నలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. ధర్మవరం మండలంలో ఖరీప్‌ సీజన్‌లో దాదాపుగా 14వేల హెక్టార్లులలో వేరుశనగను సాగుచేశారు. ప్రస్తుతం వేరుశనగ పంట కాలం పూర్తికావడంతో తొలగింపు పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వసంతపురం, చిగిచెర్ల, చింతలపల్లి, గరుడంపల్లి, తుమ్మల, గొట్లూరు గ్రామాల్లో పంటను తొలగింపు పనులు చేపడుతున్నారు.


పంట దిగుబడి ఆశాజనకంగా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కొక్క కూలీకి రూ.300నుంచి 400వెచ్చించి పంటను తొలగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎడతెరపలేని వర్షాలతో పంట దిగుబడి తగ్గి నష్టపోయినట్లు రైతులు వాపోతున్నారు.

Updated Date - 2020-09-25T09:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising