శతచండీయాగానికి కలశ స్థాపన
ABN, First Publish Date - 2020-09-23T08:32:31+05:30
ఆశ్వీయుజ మాసాన్ని పురస్కరించుకుని అశోక్నగర్లోని హరిహర దే వాలయంలో ఈనెల 23, 24వ తేదీల్లో శతచండీయాగం నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలశస్థాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతపురం టౌన్, సెప్టెంబరు 22: ఆశ్వీయుజ మాసాన్ని పురస్కరించుకుని అశోక్నగర్లోని హరిహర దే వాలయంలో ఈనెల 23, 24వ తేదీల్లో శతచండీయాగం నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలశస్థాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.కార్యక్రమంలో అర్చక బృందం చంద్రశేఖరశర్మ, భాస్కర, సోమశేఖరశర్మ, శ్రీనివాసశర్మ, రమే్షశర్మ, ఫణి, విద్యాశంకర్మ పాల్గొన్నారు.
Updated Date - 2020-09-23T08:32:31+05:30 IST