ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలను వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-09-21T09:36:55+05:30

బీసీలను వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, సెప్టెంబరు 20: బీసీ ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ ప్రభు త్వం అదే వర్గాన్ని వేధించడమే పనిగా పెట్టుకుందని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు. ఆదివారం స్థానిక నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ మాజీ మంత్రులైన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఈఎ్‌సఐ స్కాంలో 9వ ముద్దాయి కార్తీక్‌కు మంత్రి జయరాం కుమారుడు బెంజ్‌కారు ఇస్తే ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదని నిలదీశారు. సాక్ష్యాధారాలు లేకున్నా టీడీపీ నాయకులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నారు. స్వపక్షం వారిని వదిలేస్తూ పక్షపాతంగా వ్యవహరించడం తగదన్నారు. బీసీ, ఎస్సీ, ఓట్లతో గెలుపొంది... బీసీలను జైలులో పెడుతున్నారని, ఎస్సీలపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సమావేశంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్‌ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-21T09:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising