ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుకాణదారులపై రూ.45 వేల జరిమానా

ABN, First Publish Date - 2020-05-27T09:52:36+05:30

తూనికలు, కొలతల శాఖ, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా మంగళవారం నగరంతోపాటు హిందూపురం పరిధిలోని పలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్రైం, మే 26: తూనికలు, కొలతల శాఖ, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా మంగళవారం నగరంతోపాటు హిందూపురం పరిధిలోని పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు చేశారు. కిరాణా, హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాలు, మెడికల్‌ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అధిక ధరలతోపాటు పలు లోపాలు గుర్తించారు. 13 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసి రూ.45 వేల జరిమానా విధించారు. తనిఖీల్లో  అధికారులు స్వామి, మహమ్మద్‌గౌస్‌, శ్రీనివాసరెడ్డి, వాసుప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T09:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising