ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో జర్నలిస్టుల ఆందోళన

ABN, First Publish Date - 2020-06-05T19:21:38+05:30

అనంతపురంలో జర్నలిస్టుల ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కళ్యాణదుర్గం ఆంధ్రజ్యోతి పీసీ సెంటర్ ఇంచార్జి శంకర్ నాయక్‌పై అక్రమ మద్యం అమ్మకం కేసు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ జిల్లాలో జర్నలిస్టుల ఆందోళనకు దిగారు. ఎస్పీ కలెక్టర్‌కు జర్నలిస్టు సంఘాలు వినతి పత్రం అందజేశారు. కళ్యాణ్ దుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు శంకర్‌నాయక్ భార్య, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు టీడీపీ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. 


Updated Date - 2020-06-05T19:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising