ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో ఆలయ గోపురం ధ్వంసం

ABN, First Publish Date - 2020-12-17T15:26:21+05:30

చెన్నకేశవస్వామి గుడి గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: నగరంలోని పాతవూరు చెన్నకేశవస్వామి గుడి గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గోపురాన్ని పగల గొడుతుండగా చూసిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. పురాతన ఆలయ గోపురం ధ్వంసంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలోపల సెక్యూరిటీగా ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-17T15:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising