ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతలో వైద్యం వికటించి మహిళ మృతి

ABN, First Publish Date - 2020-09-26T17:26:29+05:30

నగరంలోని శ్రీనివాస ఆసుపత్రిలో వైద్యం వికటించి రాధ అనే మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: నగరంలోని శ్రీనివాస ఆసుపత్రిలో వైద్యం వికటించి రాధ అనే మహిళ మృతి చెందింది. థైరాయిడ్ సమస్యతో శ్రీనివాస ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సింగణమల శ్రీపురంకు చెందిన రాధకు... థైరాయిడ్ ఆపరేషన్ చేయాలంటూ వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అనస్తీసియా అధికమోతాదులో ఇవ్వడంతో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, బంధువులు.. శ్రీనివాస ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతి చెందిన మహిళలకు నలుగురు సంతానం. ఆమె మృతితో నలుగురు చిన్నారులు అనాధలయ్యారు. 

Updated Date - 2020-09-26T17:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising